యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
- యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:3
- “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . లూకా 23:4
- “అమ్మా,యిదిగో నీ కుమారుడు యిదిగో నీ తల్లి”. యోహాను 19:26
- “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. మార్కు 15:34
- “నేను దప్పిగొనుచున్నాను”. యోహాను 19:28
- “సమాప్తమైనది”. యోహాను 19:28
- “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. లూకా 23:46