నిజంగా ఇలా పలికారా? బహుశా యెషయా వారి చర్యల అర్థాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నాడంతే. వారు కర్ణపిశాచ, మంత్రతంత్రాలపై తమ నమ్మకం పెట్టుకున్నారు (యెషయా 8:19 చూడండి). అయ్యో, నేడు కూడా ఎంతోమంది సైతాను అబద్ధాలను నమ్మి, విగ్రహారాధన, మంత్రతంత్రాల మూలంగా తమకు భద్రత ఉందిలే అనుకొంటున్నారు.